ప్రజా తీర్పుకు ఇదేనా విలువ

తెలంగాణ పోరాట సమితి పేరుతో చంద్ర బాబు పుణ్యమా అని కేసిఆర్ పార్టి పెట్టి ప్రతీ సారి అధికారం కోసం రాజీనామా చేసి ఎన్నికలకు పోతున్న కేసీఆర్ కు బాగా బుద్ది చెప్పిన తెలాంగాణా ప్రజల నిర్ణయాన్ని మన దేవేంద్రగౌడ్ గారికి ఎందుకు అర్థం కాక పోయిందో అంతు పట్టడంలేదు.

స్వయాన తెలంగాణా ప్రజలే తమ నిర్ణయం సమైక్యవాదామని తెలిపితే వీరేమో అధికార దాహం కోసం వెంపర్లాడుతున్నారు. అస్సలు మన నాయకులకు ప్రజాభిప్రాయం ముఖ్యమా లేక అధికారమా ?